Exit Poll Results 2022: కాంగ్రెస్-బీజేపీ మధ్యనే హిమాచల్ ప్రదేశ్ సీఎం సీటు కోసం టఫ్ ఫైట్, ఆమ్ ఆద్మీ ప్రభావం ఉండదని చెబుతున్న రిపబ్లిక్-PMARQ ఎగ్జిట్ పోల్

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2022లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుంది. రిపబ్లిక్-PMARQ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం, BJP 34-39 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, అలాగే కాంగ్రెస్ 28-33 సీట్లు కైవసం చేసుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని రిపబ్లిక్-PMARQ ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలిపాయి.

Exit Poll Results 2022: కాంగ్రెస్-బీజేపీ మధ్యనే హిమాచల్ ప్రదేశ్ సీఎం సీటు కోసం టఫ్ ఫైట్, ఆమ్ ఆద్మీ ప్రభావం ఉండదని చెబుతున్న రిపబ్లిక్-PMARQ ఎగ్జిట్ పోల్
Exit Polls 2022

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2022లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుంది. రిపబ్లిక్-PMARQ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం, BJP 34-39 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, అలాగే కాంగ్రెస్ 28-33 సీట్లు కైవసం చేసుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని రిపబ్లిక్-PMARQ ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలిపాయి.

 

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 05, 2022 06:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).