Char Dham Yatra: నేడు తెరుచుకోనున్న కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు.. 12న తెరుచుకోనున్న బద్రీ నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలు నేడు తెరుచుకోనున్నాయి. ఆలయ మూర్తులకు భక్తుల పూజలు నేటి నుంచి ప్రారంభమవుతాయి.
Newdelhi, May 10: ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని కేదార్ నాథ్ (Kedarnath), గంగోత్రి (Gangotri), యమునోత్రి (Yamunotri) దేవాలయాలు నేడు తెరుచుకోనున్నాయి. ఆలయ మూర్తులకు భక్తుల పూజలు నేటి నుంచి ప్రారంభమవుతాయి. శీతాకాలంలో మూసివేసిన దేవాలయాలను భక్తుల కోసం నేటి నుంచి తెరుస్తున్నారు. కేదార్ నాథ్, యమునోత్రి దేవాలయాలను శుక్రవారం ఉదయం 7 గంటలకు తెరిచారు. గంగోత్రి దేవాలయాన్ని మధ్యాహ్నం 12.20 గంటలకు, బద్రీ నాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరుస్తారు.
#Kedarnath, #Gangotri, #Yamunotri temples to open on Friday https://t.co/Bav6lcmREJ
— The Tribune (@thetribunechd) May 9, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 10, 2024 09:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

