MP Accident: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి.. 21 మందికి గాయాలు
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరి జిల్లా బద్జహార్ ఘాట్ వద్ద ప్రయాణికులతో వెళుతున్న ట్రక్కు బోల్తా పడిండి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
Bhopal, Feb 29: మధ్యప్రదేశ్ (Madhyapradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. దిండోరి జిల్లా బద్జహార్ ఘాట్ వద్ద ప్రయాణికులతో వెళుతున్న ట్రక్కు బోల్తా పడిండి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.
14 Dead, 21 Injured After Pick-Up Vehicle Overturns In Madhya Pradesh https://t.co/ZbiZ2TdHDw pic.twitter.com/TOgnA23e1Z
— NDTV News feed (@ndtvfeed) February 29, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 29, 2024 08:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

