Andhra Pradesh: షాకింగ్ వీడియో, వరదల్లో కొట్టుకుపోతున్న 350 ఆవులు, ప్రాణాలకు తెగించి రక్షించిన జాలర్లు, హ్యాట్సాప్ అంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్
350 ఆవులు చనిపోతాయని చూచి దారి చూసి రక్షించిన జాలర్లు. #ఆంధ్రప్రదేశ్ లోని #నంద్యాల జిల్లాకు చెందిన మత్స్యకారుల ధైర్య సాహసానికి మెచ్చుకోవాల్సిందే. మత్స్యకారుల వేగవంతమైన చర్య కారణంగా దాదాపు 350 ఆవులు వరద నుండి రక్షించబడ్డాయి. ఆలస్యంగా వెలుగు చూసిన చూసింది.ఈ వీడియోని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో షేర్ చేశారు.
Brave Act by a Fishermen of #Nandyala district in #AndhraPradesh. Around 350 cows were rescued from the #flood due to the swift action by the fishermen.#Rains
Video Courtesy: @krishna0302 pic.twitter.com/4zjkGi50uD
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 23, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 27, 2022 04:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

