Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి.. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారని పేర్కొంటూ దాడి చేసిన వ్యక్తులు (వీడియో వైరల్)
ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానానికి పోటీ పడుతున్న కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి జరిగింది.
Newdelhi, May 18: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానానికి (Delhi Loksabha) పోటీ పడుతున్న కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ (Kanhaiya Kumar) పై దాడి జరిగింది. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారని... అందుకే అతనిపై దాడి చేశామని నిందితులు ఓ వీడియోలో పేర్కొన్నారు.
VIDEO | Lok Sabha Elections 2024: Congress candidate from North East Delhi, Kanhaiya Kumar was attacked by unidentified men earlier today.#LSPolls2024WithPTI #LokSabhaElections2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/X6Z1S0FXje
— Press Trust of India (@PTI_News) May 17, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 18, 2024 10:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

