Paper Leak: పేపర్ లీక్ చేస్తే.. పదేళ్ల జైలు.. రూ. కోటి జరిమానా.. గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై ఎవరూ ఊహించని కఠిన చర్యలు తీసుకునే దిశగా గుజరాత్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇలాంటి కేసుల్లో దోషిగా తేలిన వారికి పదేళ్ల వరకు జైలు, కోటి రూపాయల వరకు జరిమానా విధించాలని అసెంబ్లీలో బిల్లు పెట్టింది.
Gandhinagar, Feb 24: వరుస పేపర్ లీకేజీలతో సతమతమవుతున్న గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై ఎవరూ ఊహించని కఠిన చర్యలు తీసుకునే దిశగా ముందడుగు వేసింది. ఇలాంటి కేసుల్లో దోషిగా తేలిన వారికి పదేళ్ల వరకు జైలు, కోటి రూపాయల వరకు జరిమానా విధించాలని అసెంబ్లీలో బిల్లు పెట్టింది.
Gujarat Assembly passes Bill aimed at curbing paper leak in recruitment exams; 10 years jail, Rs 1 crore fine proposed https://t.co/AYToaJ5J7l
— Devdiscourse (@Dev_Discourse) February 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 24, 2023 10:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

