Kerala Temples bans use of Arali flowers: దేవాలయాల్లో గన్నేరు పూల వాడకంపై నిషేధం.. కేరళలోని రెండు ప్రధాన దేవస్థానం బోర్డులు నిర్ణయం.. ఎందుకంటే?
కేరళలోని దేవాలయాల్లో గన్నేరు పూలను వాడటం మానేయాలని ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ), మలబార్ దేవస్థానం బోర్డు (ఎండీబీ) నిర్ణయించాయి.
Newdelhi, May 10: కేరళలోని (Kerala) దేవాలయాల్లో (Temples) గన్నేరు పూలను (Arali Flowers) వాడటం మానేయాలని ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ), మలబార్ దేవస్థానం బోర్డు (ఎండీబీ) నిర్ణయించాయి. ఈ పువ్వులు విషపూరితమైనవనే ఆందోళన పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. కేరళలోని అత్యధిక దేవాలయాలు ఈ రెండు బోర్డు పరిధిలోనే ఉన్నాయి.
Two major Devaswom Boards, which manage the majority of temples in Kerala, made a change to their offerings on Thursday by discontinuing the use of Arali flowers (oleander) in their sacred rituals.
Read more: https://t.co/hbCAkId2Og#araliflower #devaswomboard #oleander #Kerala pic.twitter.com/QJqiHMeHLY
— Mathrubhumi English (@mathrubhumieng) May 9, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 10, 2024 09:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

