Viral Video: షాకింగ్ వీడియో..ఫోన్లో మాట్లాడుతూ రైలు వచ్చేది పట్టించుకోని యువకుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే!
ఫోన్ మాట్లాడుతూ రైల్ ఇంజన్ వచ్చేది పట్టించుకోలేదు ఓ యువకుడు(viral video). రైలు పట్టాలపై కూర్చుని ఫోన్లో లీనమయ్యాడు.
ఫోన్ మాట్లాడుతూ రైల్ ఇంజన్ వచ్చేది పట్టించుకోలేదు ఓ యువకుడు(viral video). రైలు పట్టాలపై కూర్చుని ఫోన్లో లీనమయ్యాడు. అదే సమయంలో ఓ రైలింజన్(Rail) వచ్చింది. హారన్ కొడుతున్న పట్టించుకోకుండా అలానే ఉన్నాడు. రైల్ ఇంజన్ దగ్గరికి వచ్చిన ఆపడంతో ఆ వ్యక్తి పరుగులు పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్గా మారింది.
ఇక మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీలో కలెక్టర్ బహిరంగ విచారణకు హాజరైన దళిత మహిళను పోలీసులు బయటకు లాగడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో జనవరి 29న వైరల్గా మారింది. ఆ మహిళ ఫిర్యాదు చేసేందుకు విచారణకు వచ్చింది. అయితే లా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఆమెను బలవంతంగా వేదిక నుండి కిందకు లాక్కెళ్లారు. వీడియో ఇదిగో, దళిత మహిళను కలెక్టర్ కార్యాలయం నుండి ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్లి పడేసిన పోలీసులు, మండిపడుతున్న నెటిజన్లు
viral video, young man sitting on railway tracks
ఫోన్ మాట్లాడుతూ రైల్ ఇంజన్ వచ్చేది పట్టించుకోని యువకుడు.
ఓ యువకుడు రైలు పట్టాలపై కూర్చుని ఫోన్లో లీనమయ్యాడు. అదే సమయంలో ఓ రైలింజన్ వచ్చింది. హారన్ కొడుతున్న పట్టించుకోకుండా అలానే ఉన్నాడు.
రైల్ ఇంజన్ దగ్గరికి వచ్చిన ఆపడంతో ఆ వ్యక్తి పరుగులు పెట్టాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. pic.twitter.com/1pIwNbezMi
— ChotaNews App (@ChotaNewsApp) January 29, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 29, 2025 04:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

