ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. వర్షం కారణంగా పలు ఆటంకాలతో ప్రారంభమైన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది.  గుజరాత్‌పై చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి 2 బంతుల్లో 1 సిక్స్, 1 ఫోర్ బాదిన రవీంద్ర జడేజా.. గుజరాత్‌పై విజయాన్ని అందించాడు. 24 గంటల నిరీక్షణ తర్వాత గుజరాత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సీఎస్‌కే 5వ ట్రోఫీని కైవసం చేసుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)