First Telugu News Reader Shanthi Swaroop Passes Away: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత.. గుండెపోటుతో రెండురోజుల క్రితం దవాఖానలో చేరిక.. చికిత్స పొందుతూ మృతి

తొలి తెలుగు న్యూస్ యాంకర్, దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో రెండురోజుల క్రితం హైదరాబాద్ లోని యశోదా దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతిచెందారు.

First Telugu News Reader Shanthi Swaroop Passes Away: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత.. గుండెపోటుతో రెండురోజుల క్రితం దవాఖానలో చేరిక.. చికిత్స పొందుతూ మృతి
Shanthi Swaroop (Credits: X)

Hyderabad, Apr 5: తొలి తెలుగు న్యూస్ యాంకర్ (First Telugu News Reader), దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ (Shanthi Swaroop) కన్నుమూశారు. గుండెపోటుతో రెండురోజుల క్రితం హైదరాబాద్ లోని యశోదా దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతిచెందారు. ఈ వార్త తెలుసుకున్న పలు రంగాలకు చెందిన ప్రముఖులు, ఆయన అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

Plants Scream: మొక్కలకూ ప్రాణమున్నదని మరోసారి రుజువైంది. కూకటివేళ్లతో పెకిలిస్తే అవీ ఆక్రందనలు చేస్తాయి.. అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీ ధ్వనులను తొలిసారిగా రికార్డు చేసిన శాస్త్రవేత్తలు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 05, 2024 10:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).