Andhra Pradesh: ఏపీలో అన్ని స్కూళ్ల తరగతుల గదులలోని స్క్రీన్లపై చంద్రయాన్ 3 ప్రత్యక్ష ప్రసారం, వీడియో ఇదిగో..
ఏపీలో విద్యారంగంపై జగన్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే..ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని పాఠశాలలను డిజిటల్గా మార్చారు. కాగా చంద్రయాన్ 3 ప్రారంభించినప్పుడు, AP ప్రభుత్వం అన్ని తరగతి గదులలో స్క్రీన్లపై దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనినే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారంటూ ఓ నెటిజన్ ట్వీట్ షేర్ చేశారు.
ఏపీలో విద్యారంగంపై జగన్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే..ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని పాఠశాలలను డిజిటల్గా మార్చారు. కాగా చంద్రయాన్ 3 ప్రారంభించినప్పుడు, AP ప్రభుత్వం అన్ని తరగతి గదులలో స్క్రీన్లపై దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిని ఓ నెటిజన్ షేర్ చేశారు. అయితే ఈఏ స్కూల్ ఎక్కడ అనేదానిపై క్లారిటీ లేదు.

Here's Video
Andhra Pradesh has achieved something wonderful. Almost all schools in Andhra Pradesh have been made digital. When #Chandrayaan3 was launched, AP government broadcast it live on screens in all classrooms. This is called practical education and transformation. #APSchools @ysjagan pic.twitter.com/abrdVfURhF
— Veemala (@veemala33) July 16, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 17, 2023 03:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

