Andhra Pradesh: ఏపీలో గిరిజన మహిళా రైతులు ఉరి వేసుకున్నట్లుగా నిరసన, తమ జీడితోటలను మైనింగ్ కంపెనీ ప్రతినిధులు ధ్వంసం చేయడంపై ఆగ్రహం
తమ జీడితోటలను మైనింగ్ కంపెనీ ప్రతినిధులు ధ్వంసం చేశారని అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో గిరిజన మహిళా రైతులు ఉరి వేసుకున్నట్లు నటించి నిరసన తెలిపారు. తమ జీడితోటలను మైనింగ్ కంపెనీ ప్రతినిధులు ధ్వంసం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
- Read in
- తెలుగు
తమ జీడితోటలను మైనింగ్ కంపెనీ ప్రతినిధులు ధ్వంసం చేశారని అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో గిరిజన మహిళా రైతులు ఉరి వేసుకున్నట్లు నటించి నిరసన తెలిపారు. తమ జీడితోటలను మైనింగ్ కంపెనీ ప్రతినిధులు ధ్వంసం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
#WATCH | Andhra Pradesh: Tribal women farmers staged a symbolic protest pretending to hang themselves over the destruction of their cashew plantations by mining company representatives, in Madugula Mandal, Anakapalle district. pic.twitter.com/SJOgWYZgd6
— ANI (@ANI) April 8, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 08, 2022 02:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

