Sharmila Meets Konathala Ramakrishna: కొణతాల రామకృష్ణతో భేటీ అయిన వైఎస్ షర్మిల, ఇప్పటికే జనసేనలో చేరుతున్నానని ప్రకటించిన మాజీ మంత్రి
ఏపీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత కొణతాల రామకృష్ణతో విశాఖపట్నంలోని ఆయన నివాసంలో భేటీ అయింది. వైఎస్ రాజశేఖర్రెడ్డికి బలమైన అనుచరుడుగా కొణతాల రామకృష్ణ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యే ఆయన జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు
ఏపీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత కొణతాల రామకృష్ణతో విశాఖపట్నంలోని ఆయన నివాసంలో భేటీ అయింది. వైఎస్ రాజశేఖర్రెడ్డికి బలమైన అనుచరుడుగా కొణతాల రామకృష్ణ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యే ఆయన జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు. అనంతరం అభిమానుల అభిప్రాయం మేరకు జనసేనలో చేరుతున్నా. పవన్కల్యాణ్ పోరాటపటిమ, ఆయన పట్టుదల, ఆశయాలు నచ్చినందునే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నా. త్వరలోనే పవన్కల్యాణ్తో అనకాపల్లిలో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి, నాతో పాటు నా అనుచరులు ఆ రోజు పార్టీలో చేరుతారు’ అని వివరించారు.
Here's Videos
APCC chief YS Sharmila met Former minister and Ex-#YSRCP leader #KonatalaRamakrishna, at his residence in #Visakhapatnam, he was a strong follower of YS Rajasekhar Reddy.
Recently he met JSP chief Pawan Kalyan.#YSSharmila #AndhraPradesh #AndhraPradeshElections2024 #Congress pic.twitter.com/f1HZgeizM0
— Surya Reddy (@jsuryareddy) January 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 24, 2024 11:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

