Andhra Pradesh: చంద్రగిరిలో తీవ్ర విషాదం, చెట్టుకు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్య, అసుపత్రి కి వెళుతున్నామని ఇంట్లో చెప్పి పొలంలో చెట్టుకు ఉరి..
తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. చెట్టుకు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అసుపత్రి కి వెళుతున్నామని ఇంట్లో చెప్పి పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నారు. మృతులు ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ సురేంద్ర, భార్య లత'గా గుర్తించారు
తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. చెట్టుకు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అసుపత్రి కి వెళుతున్నామని ఇంట్లో చెప్పి పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నారు. మృతులు ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ సురేంద్ర, భార్య లత'గా గుర్తించారు. తిరుపతి చంద్రగిరి(మం) కూచువారిపల్లెలో ఘటన చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.పిల్లలిద్దరు విదేశాలలో ఉండగా నిన్న మలేషియా నుంచి ఓ అమ్మాయి వచ్చింది. అసుపత్రి కి వెళుతున్నామని ఇంట్లో చెప్పి పొలంలో ఆత్మహత్య కు పాల్పడ్డారు దంపతులు.
Couple died by suicide by hanging from Tree
చెట్టుకు ఉరి వేసుకుని దంపతులు ఆత్మహత్య
మృతులు ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ సురేంద్ర, భార్య లత'గా గుర్తింపు. తిరుపతి చంద్రగిరి(మం) కూచువారిపల్లెలో ఘటన. వివరాలు సేకరిస్తున్న పోలీసులు.పిల్లలిద్దరు విదేశాలలో..నిన్న మలేషియా నుంచి ఓ అమ్మాయి వచ్చింది. అసుపత్రి కి వెళుతున్నామని… pic.twitter.com/lRzosEvBnb
— ChotaNews (@ChotaNewsTelugu) December 25, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 25, 2024 06:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

