Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న బంగారం, మియాపూర్లో రూ. 15 కోట్ల విలువైన గోల్డ్ స్వాధీనం చేసుకున్న అధికారులు, వీడియో ఇదిగో..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్ మియాపూర్లో రూ. 15 కోట్ల విలువైన బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని పోలీసులు సీజ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్ మియాపూర్లో రూ. 15 కోట్ల విలువైన బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని పోలీసులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి ఆభరణలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రృత తనిఖీలు చేపడుతున్నారు. ఎలాంటి రసీదులు లేని నగదును జప్తు చేస్తున్నారు.

Here's Video
Correction:
Miyapur police of @cyberabadpolice, seized huge gold items, 16.646 kgs #gold and 23.588 kgs #Silver ornaments, worth above ₹10 crore, without proper documents, during the vehicle checking and arrested 3 persons, said SHO #Miyapur#Hyderabad #TelanganaElections2023 https://t.co/2EPZeAXXD1 pic.twitter.com/MWjubZg31J
— Surya Reddy (@jsuryareddy) October 16, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 16, 2023 05:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

