Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్టుకు రెడ్ అలర్ట్... జనవరి 30వ తేదీ వరకు సందర్శకులు రావొద్దని ఆదేశాలు, ఎయిర్పోర్టులో నిఘా పెంచిన అధికారులు
హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్(Shamshabad Airport)కు రెడ్ అలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు.
హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్(Shamshabad Airport)కు రెడ్ అలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు. రిపబ్లిక్ డే(Republic Day) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేశారు.
అలాగే ఎయిర్పోర్ట్లో నిఘా పెంచిన అధికారులు.. అడుగడుగునా తనిఖీ చేస్తున్నారు. ఇక జనవరి 30వ తేదీ వరకు ఎయిర్పోర్ట్కు సందర్శకులు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.
రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేశ వ్యాప్తంగా భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. చంద్రబాబుకు కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు...దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి, కనీసం కంప్యూటర్ ఆన్,ఆఫ్ చేయడం కూడా తెలియదని షాకింగ్ కామెంట్
Red alert for Shamshabad Airport
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు..
రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్..
ఎయిర్పోర్ట్లో నిఘా పెంచిన అధికారులు..
జనవరి 30వ తేదీ వరకు ఎయిర్పోర్ట్కు సందర్శకులు రావొద్దని ఆదేశాలు.@RGIAHyd @dcpshamshabad… pic.twitter.com/Cf55cUH4pt
— Telangana Awaaz (@telanganaawaaz) January 23, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 23, 2025 10:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

