Telangana Shocker: దారుణం, వివాహేతర సంబంధం మోజులో భర్తను హత్య చేసిన భార్య , నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ కసాయి భార్య. 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు కీర్తి, జగదీష్. బిజినపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంల అటెండర్ గా జగదీష్ పనిచేస్తున్నారు. అయితే నాగరాజుతో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధం పెట్టుకుంది కీర్తి
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ కసాయి భార్య. 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు కీర్తి, జగదీష్. బిజినపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంల అటెండర్ గా జగదీష్ పనిచేస్తున్నారు. అయితే నాగరాజుతో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధం పెట్టుకుంది కీర్తి. నాగరాజుతో సంబంధం నేపథ్యంలో తరచూ జగదీష్, కీర్తి మధ్య గొడవలు రేగాయి. ఈ నేపథ్యంలో భర్త జగదీష్ అడ్డుతొలగించుకునేందుకు నాగరాజుతో కలిసి భర్తను హత్య చేయించింది కీర్తి. తర్వాత జగదీష్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేసింది. నాగరాజు, కీర్తితో పాటు హత్యకు సహకరించిన ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు.
Woman kills husband after he objects to her affair
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన
2011లో ప్రేమ వివాహం చేసుకున్న కీర్తి, జగదీష్
బిజినపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంల అటెండర్ గా పనిచేస్తున్న జగదీష్
నాగరాజుతో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధం పెట్టుకున్న కీర్తి… pic.twitter.com/4PmSoDy04u
— BIG TV Breaking News (@bigtvtelugu) November 29, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 29, 2024 08:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

