Telangana: తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల, పార్టీ బలోపేతంపై జహీరాబాద్ పార్లమెంటు నియోజక వర్గ నేతలతో భేటీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. తెలంగాణలోని పలు పార్లమెంటు నియోజకవర్గాలకు బీజేపీ అధిష్ఠానం పలువురు కేంద్ర మంత్రులను కో ఆర్డినేటర్లుగా నియమించిన సంగతి తెలిసిందే.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. తెలంగాణలోని పలు పార్లమెంటు నియోజకవర్గాలకు బీజేపీ అధిష్ఠానం పలువురు కేంద్ర మంత్రులను కో ఆర్డినేటర్లుగా నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జహీరాబాద్ పార్లమెంటు కో ఆర్డినేటర్గా నియమితులైన నిర్మలా సీతారామన్ గురువారం నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు.
ఈ పర్యటన నిమిత్తం గురువారం హైదరాబాద్ వచ్చిన నిర్మలా సీతారామన్కు బీజేపీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికాయి.అనంతరం ఆమె నియోజకవర్గ స్థాయి నేతలతో భేటీ అయ్యారు. 3 రోజుల పాటు ఆమె నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయా ప్రాంతాల స్థానిక నేతలతో భేటీ అవుతూ... పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.
Smt @nsitharaman was accorded a warm welcome at the entrance of Kamareddy Town under Zaheerabad Parliamentary Constituency in Telangana by @BJP4Telangana District President Smt Aruna Tara and other office bearers of the party. pic.twitter.com/IlgdvLv7Et
— NSitharamanOffice (@nsitharamanoffc) September 1, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 01, 2022 07:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

