Saudi Arabia Accident: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనను ఢీకొన్న బస్సు.. ఒక్కసారిగా మంటలు.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హజ్ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు యాసిర్ ప్రావిన్స్ ప్రాంతంలో వంతెనను ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. 29 మంది గాయపడ్డారు.
Riyadh, March 28: సౌదీ అరేబియాలో (Saudi Arabia) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. హజ్ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు యాసిర్ ప్రావిన్స్ ప్రాంతంలో వంతెనను ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. 29 మంది గాయపడ్డారు. బస్సు (Bus) బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
At least 20 people were killed when a packed bus hit a bridge, overturned and burst into flames in southwestern #SaudiArabia, Saudi state media reported.https://t.co/FXEF4chHlE
— Hindustan Times (@htTweets) March 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 28, 2023 08:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

