Cipher Case: ఇమ్రాన్ ఖాన్కు 10 ఏళ్ళు జైలు శిక్ష, ప్రభుత్వ పత్రాలను లీక్ చేసిన కేసులో కీలక తీర్పును వెలువరించిన పాకిస్తాన్ కోర్టు
వివాదాస్పద సైఫర్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష (Imran Khan Gets 10 Year Prison) విధించింది.
- Read in
- తెలుగు
వివాదాస్పద సైఫర్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష (Imran Khan Gets 10 Year Prison) విధించింది. సైఫర్ కేసు అని పిలవబడే ప్రభుత్వ పత్రాలను లీక్ చేసిన కేసులో ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషీలకు జైలు శిక్ష పడిన విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వ మీడియా, PTI ప్రతినిధి ధృవీకరించారు.
Here's News
Former Pakistan's PM and most popular leader Imran Khan and his colleague Former FM Shah Mehmood have been sentenced to prison for 10 years in the #CipherCase. pic.twitter.com/gHuTTMNw8R
— Khaleej Mag (@KhaleejMag) January 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 30, 2024 01:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

