Suresh Raina Retires: అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సురేశ్ రైనా, ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు స్పష్టం, మద్దతు ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెబుతూ ట్వీట్
క్రికెటర్ సురేశ్ రైనా అన్ని ఫార్మాట్లతో పాటు ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు అతను స్పష్టం చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున రైనా ఐపీఎల్ ఆడాడు. అయితే 2022 సీజన్లో ఆ జట్టు అతన్ని ఎంపిక చేయలేదు.
- Read in
- తెలుగు
క్రికెటర్ సురేశ్ రైనా అన్ని ఫార్మాట్లతో పాటు ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు అతను స్పష్టం చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున రైనా ఐపీఎల్ ఆడాడు. అయితే 2022 సీజన్లో ఆ జట్టు అతన్ని ఎంపిక చేయలేదు. దేశానికి, రాష్ట్రానికి ప్రాతినిధం వహించడం గౌరవంగా భావిస్తున్నానని, బీసీసీఐకి, యూపీ క్రికెట్ సంఘానికి, సీఎస్కే, రాజీవ్ శుక్లాకు థ్యాంక్స్ చెబుతున్నట్లు రైనా ట్వీట్ చేశారు. తనపై నమ్మకం ఉంచినవారికి, మద్దతు ఇచ్చిన అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నట్లు వెల్లడించారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రైనా రిటైర్ అయిన విషయం తెలిసిందే. రైనా 226 వన్డేల్లో 5615 రన్స్, 78 టీ20ల్లో 1605 రన్స్ చేశాడు.
It has been an absolute honour to represent my country & state UP. I would like to announce my retirement from all formats of Cricket. I would like to thank @BCCI, @UPCACricket, @ChennaiIPL, @ShuklaRajiv sir & all my fans for their support and unwavering faith in my abilities 🇮🇳
— Suresh Raina🇮🇳 (@ImRaina) September 6, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 06, 2022 03:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

