Trains Cancelled: తాడి-అనకాపల్లి మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ మార్గంలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు
విశాఖపట్టణం మార్గంలో నేడు, రేపు పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్లోని తాడి-అనకాపల్లి స్టేషన్ మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
Visakhapatnam, June 16: విశాఖపట్టణం (Visakhapatnam) మార్గంలో నేడు, రేపు పలు రైళ్లను (Trains) రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ (Vijayawada) డివిజన్లోని తాడి-అనకాపల్లి స్టేషన్ మధ్య గూడ్సు రైలు (Goods Train) పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
నేడు రద్దైన రైళ్లు
- విజయవాడ-విశాఖపట్టణం (12718/12717)
- విశాఖపట్టణం-కడప (17488)
- హైదరాబాద్-విశాఖపట్టణం (12728)
- విశాఖపట్టణం-మహబూబ్నగర్ (12861)
- సికింద్రాబాద్-విశాఖపట్టణం (12740)
- విశాఖపట్టణం-తిరుపతి (22708)
- గుంటూరు-రాయగడ (17243)
నేడు, రేపు రద్దైన రైళ్లు ఇవే
- కడప-విశాఖపట్టణం (17487)
- విశాఖపట్టణం-హైదరాబాద్ (12727)
- మహబూబ్నగర్-విశాఖపట్టణం (12862)
- విశాఖపట్టణం-సికింద్రాబాద్ (12739)
- రాయగడ-గుంటూరు (17244)
(The above story first appeared on LatestLY on Jun 16, 2023 08:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

