Rajasthan Shocker:వీడు మనిషేనా..అవ్వ అందుకు ఒప్పుకోలేదని చంపేసి ఆ శవంతో సెక్ప్ చేశాడు, తాగిన మత్తులో వృద్ధురాలిని చంపి ఆ బాడీతో కామవాంఛను తీర్చుకున్న 19 ఏళ్ళ కుర్రాడు
Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Jaipur, Sep 17: దేశంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. మార్పు రావడంలేదు కదా.. కనీసం శిక్ష పడుతుందనే భయం కూడా లేకుండా పోతోంది. తాజాగా రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిండా 20 ఏండ్లు కూడా లేని ఓ టీనేజ్ కామాంధుడు పక్కింట్లో ఉన్న వృద్ధురాలిపై లైంగిక దాడి చేశాడు. అయితే అది విఫలమవడంతో ఆమెను హత్య (Teen kills 60-yr-old woman) చేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె మృతదేహాన్ని రేప్‌ చేసి తన కోరికను (rapes body) తీర్చుకున్నాడు.

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో ఉన్న పిలిబంగా టౌన్‌కు చెందిన 19 ఏండ్ల కుర్రాడు.. తన ఇంటి పక్కనే ఉన్న ఓ 60 ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేయబోయాడు. అయితే అది విఫలమవడంతో ఆమెను చంపి.. ఆ మృతదేహాన్ని అనుభవించాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

ప్రియుడితో కోడలు రాసలీలలు, అది చూశాడని మామను చంపేశారు, నల్గొండలో మామను హత్య చేసిన కోడలు కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి

ఆ సమయంలో టీనేజర్‌ మద్యం మత్తులో ఉన్నాడని, వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమై హత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.