Tamil Nadu: రూ. 2. 6 లక్షల రూపాయి బిళ్లలతో బైక్ కొనుగోలు చేసిన తమిళనాడు యువకుడు, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
తమిళనాడులో ఓ యువకుడు రూ. 2 6 లక్షలకు బైక్ కొనుగోలు చేశాడు. అయితే అందులో వింతేముంది అందరూ కొంటారు అని మీరనుకోవచ్చు. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. అతను మొత్తం రూ.2 6 లక్షలకు రూపాయి కాయిన్లు ఇచ్చి బైక్ కొనుగోలు చేశాడు.
- Read in
- తెలుగు
తమిళనాడులో ఓ యువకుడు రూ. 2 6 లక్షలకు బైక్ కొనుగోలు చేశాడు. అయితే అందులో వింతేముంది అందరూ కొంటారు అని మీరనుకోవచ్చు. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. అతను మొత్తం రూ.2 6 లక్షలకు రూపాయి కాయిన్లు ఇచ్చి బైక్ కొనుగోలు చేశాడు. ఇందుకోసం అతను మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ కాయిన్స్ లెక్కబెట్టేసరికి షోరూం వాళ్లకి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tamil Nadu | A youth in Salem paid Rs 2.6 lakh to buy a bike with Re 1 coins he collected in three years. pic.twitter.com/ayLgBa23Ja
— ANI (@ANI) March 28, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 28, 2022 04:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

