దేశంలో కొత్త‌గా 30,615 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. క‌రోనా నుంచి నిన్న‌ 82,988 మంది కోలుకున్నారని వివ‌రించింది. నిన్న 514 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది. ఇక దేశంలో ప్ర‌స్తుతం 3,70,240 మంది క‌రోనాకు ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉంది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,18,43,446గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 173.86 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)