దేశంలో క‌రోనా కేసులు రోజు రొజుకు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. మొన్న‌ దేశంలో 1,94,720 కొత్త కేసులు న‌మోదు కాగా, నిన్న మ‌రింత‌ భారీగా పెరిగి 2,47,417 కేసులు న‌మోద‌య్యాయి. మొన్న‌టి క‌న్నా నిన్న 27 శాతం కేసులు అధికంగా వ‌చ్చాయి. నిన్న క‌రోనా నుంచి 84,825 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 11,17,531 మంది క‌రోనాకు హోం క్వారంటైన్, ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌ 5,488కు పెరిగింది. నిన్న క‌రోనాతో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 4,85,035కు చేరింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)