ప‌ల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ప‌నుల నుంచి తిరిగి వ‌స్తున్న కూలీల ట్రాక్ట‌ర్‌ను వెన‌క నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. క్ష‌త‌గాత్రుల‌ను నరసరావుపేట ప్రభుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.

వీడియో ఇదిగో, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్లుతున్న అమ్మాయిలపై దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)