One Nation One Election: జమిలి ఎన్నికల నిర్వహణకు ఖర్చు రూ. 9300 కోట్లు అవుతుందని అంచనా
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహించాలంటే ఏకంగా రూ.9,300 కోట్లు ఖర్చు అవుతాయని ఎన్నికల సంఘం (ఈసీ) గతంలో అంచనా వేసింది.
Newdelhi, Sep 3: దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు (Elections) (జమిలి ఎన్నికలు) నిర్వహించాలంటే ఏకంగా రూ.9,300 కోట్లు ఖర్చు అవుతాయని ఎన్నికల సంఘం (ఈసీ) (Election Commission) గతంలో అంచనా వేసింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలు (EVM), వీవీప్యాట్ యంత్రాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఎన్నికల అనంతరం తిరిగి వాటిని భద్రపరిచేందుకు కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు డిసెంబర్ 2015లోనే న్యాయ, ప్రజాఫిర్యాదులు, సిబ్బందిశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం ఇచ్చిన నివేదికలో ఎన్నికల సంఘం ఈ అంశాలను ప్రస్తావించింది.
For conducting simultaneous elections, the #EC expected that a total of Rs 9284.15 crore would be needed for the procurement of #EVMs and #VVPATs, a 2015 report said.https://t.co/M8dFvtGPrz
— Deccan Herald (@DeccanHerald) September 3, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 03, 2023 12:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

