స్మశానాల్లో దహన సంస్కారాలపై 18 శాతం జీఎస్టీ విధించినట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు PIB తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో అంతిమ సంస్కారాలపై జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రకటించారు. అంత్యక్రియలు, ఖననం, శ్మశానవాటిక లేదా మార్చురీ సేవలపై ఎలాంటి GST లేదని స్పష్టం చేసింది. అయితే ఈ 18 శాతం GST స్మశాన వాటికల నిర్మాణ ఒప్పందాలకు మాత్రమే వర్తిస్తుందని, స్మశానంలో లభించే సేవలకు కాదని స్పష్టం చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)