Chandra Shekhar: తనను మార్కెట్లో అమ్మకుండా చూడాలని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు.. రామచరిత మానస్ ను ఇటీవల పొటాషియం సైనేడ్ తో పోల్చిన బీహార్ మంత్రి చంద్రశేఖర్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు
బీహార్ విద్యాశాఖమంత్రి చంద్రశేఖర్ మరోమారు వివాదంలో కూరుకున్నారు. శ్రీరాముడు తన స్వప్నంలోకి వచ్చి మార్కెట్లో తనను విక్రయించకుండా రక్షించాలని వేడుకున్నట్టు తెలిపారు.
Newdelhi, Sep 19: బీహార్ విద్యాశాఖమంత్రి (Bihar Minister) చంద్రశేఖర్ (Chandra Shekhar) మరోమారు వివాదంలో కూరుకున్నారు. శ్రీరాముడు (Lord Sriram) తన స్వప్నంలోకి వచ్చి మార్కెట్లో తనను విక్రయించకుండా రక్షించాలని వేడుకున్నట్టు తెలిపారు. ‘‘రాముడు నా కలలోకి వచ్చాడు. ప్రజలు నన్ను బజార్లో అమ్మేస్తున్నారు. అలా విక్రయించకుండా నన్ను కాపాడు’’ అని తనతో చెప్పినట్టు రాంపూర్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. రామచరిత మానసను మంత్రి ఇటీవల పొటాషియం సైనేడ్తో పోల్చారు. అంతలోనే ఇప్పుడు మరోమారు రాముడిపై చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆయన సొంతపార్టీ జేడీయూ స్పందించింది. అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని, పార్టీకి సంబంధం లేదని పేర్కొంది.
Breaking News :
COMPLETE SILENCE BY I.N.D.I.A bloc?
Huge controversy breaks out over Bihar Education Minister's statement regarding Lord Ram, says " Lord Ram came in my dream and said that people are selling me in the market...Save me from being sold..." ( Source - ANI)… pic.twitter.com/9sk3RyDwUB
— Jan Ki Baat (@jankibaat1) September 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 19, 2023 08:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

