Mathura Accident: యూపీ మథురలోని యమున ఎక్స్ ప్రెస్ వే మీద రెండు బస్సులు ఢీ.. పలువురికి గాయాలు.. (వీడియోతో)
యూపీ మథురలోని యమున ఎక్స్ ప్రెస్ వే మీద ఈ ఉదయం రెండు బస్సులు ఢీకొట్టుకొన్నాయి. ఈ దుర్ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Mathura, Jan 15: యూపీ (UP) మథుర(Mathura)లోని యమున ఎక్స్ ప్రెస్ వే (Yamuna Express Way) మీద ఈ ఉదయం రెండు బస్సులు (Two Buses) ఢీకొట్టుకొన్నాయి. ఈ దుర్ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
VIDEO | Several people were injured after two buses collided with each other on Yamuna Expressway near Mathura earlier today. More details are awaited.
(Source: Third Party) pic.twitter.com/d37XjWYhKT
— Press Trust of India (@PTI_News) January 15, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 15, 2024 10:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

