IPL 2022 Auction: జాక్ పాట్ కొట్టేసిన శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగ, రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు
ఐపీఎల్ 2022 వేలంలో శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగ జాక్ పాట్ కొట్టేశాడు. ఆల్రౌండర్ హసరంగను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు సొంతం చేసుకున్నది. అతన్నిరూ. 10.75 కోట్లకు ఆ టీమ్ ఖరీదు చేసింది. కోటి రూపాయల కనీస ధరతో హసరంగ బిడ్డింగ్ జరిగింది.
- Read in
- తెలుగు
ఐపీఎల్ 2022 వేలంలో శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగ జాక్ పాట్ కొట్టేశాడు. ఆల్రౌండర్ హసరంగను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు సొంతం చేసుకున్నది. అతన్నిరూ. 10.75 కోట్లకు ఆ టీమ్ ఖరీదు చేసింది. కోటి రూపాయల కనీస ధరతో హసరంగ బిడ్డింగ్ జరిగింది. అయితే అనూహ్య రీతిలో లంక క్రికెటర్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. వాషింగ్టన్ సుందర్ను 8.75 కోట్లకు హైదరాబాద్ జట్టు సొంతం చేసుకున్నది.
We are back with the franchises bidding for Wanindu Hasaranga and he is SOLD to INR 10.75 crore to @RCBTweets #TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 12, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 12, 2022 05:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

