AP SSC Results 2024: నేడే ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న విద్యా కమిషనర్
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేయనున్నారు.
Vijayawada, Apr 22: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు (AP SSC Results 2024) నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి 30 వరకు జరిగిన ఈ పరీక్షలకు 6.23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను https://results.bse.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు.
AP SSC 10th Results 2024 LIVE, जानें नतीजों से जुड़ी हर नई जानकारी की लाइव अपडेट https://t.co/kJOuBLnXSw
— Jansatta (@Jansatta) April 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 22, 2024 10:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

