Students Suicides In AP: ఏపీ ఇంటర్ పరీక్షల్లో తప్పిన 9 మంది విద్యార్థుల బలవన్మరణం.. మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో కొందరు.. ఫెయిల్ అయ్యామన్న బాధతో మరికొందరు ఆత్మహత్య

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని కొందరు, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో మరికొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మరో ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు.

Students Suicides In AP: ఏపీ ఇంటర్ పరీక్షల్లో తప్పిన 9 మంది విద్యార్థుల బలవన్మరణం.. మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో కొందరు.. ఫెయిల్ అయ్యామన్న బాధతో మరికొందరు ఆత్మహత్య
Representational Image (Photo Credits: File Image)

Hyderabad, April 28: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో (AP Inter Exams) ఉత్తీర్ణత కాలేదని కొందరు, మార్కులు (Marks) తక్కువ వచ్చాయని మనస్తాపంతో మరికొందరు విద్యార్థులు ఆత్మహత్య (Student Suicides) చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 మంది విద్యార్థులు (Students) బలవన్మరణానికి పాల్పడ్డారు. మరో ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. వారిని రక్షించిన అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Rains In Telangana: రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలో వర్షాలు.. ఉత్తరాది జిల్లాల్లో తేలికపాటి వానలు.. తూర్పున ఉన్న జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్లకు అవకాశం.. నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 28, 2023 09:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).