Hyderabad, June 12: దాదాపు రెండు నెలలపాటు కొనసాగిన వేసవి సెలవులు (Summer Holidays) నిన్నటితో ముగిశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) నేటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 2024–25 పాఠశాలల విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నుంచి విద్యార్థుల చేరికలు మొదలు కానున్నాయి. కాగా, స్కూల్స్ తెరిచిన తొలిరోజునే తెలంగాణలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు ఇచ్చేలా రేవంత్ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

సీఎంగా బాబు.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్.. ఏపీలో కొలువుదీరనున్న 24 మంది మంత్రుల జాబితా విడుదల.. మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే.. జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయింపు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)