Pak Decides To Release 600 Indian Fishermen: భారత్ లో భుట్టో పర్యటన.. 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని నిర్ణయించిన పాక్
భారత్ లో భుట్టో పర్యటన నేపథ్యంలో సద్భావన నిర్ణయంలో భాగంగా 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని పాక్ నిర్ణయించింది.
Newdelhi, May 6: ఆసియా (Asia) దేశాల ప్రాంతీయ సమావేశాల్లో కీలకమైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో-SCO) సమ్మిట్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో (Bhutto) జర్దారీ భారత్ లో పర్యటించారు. 2011 తర్వాత భారత్లో పర్యటిస్తున్న తొలి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్. ఈ క్రమంలో పాక్ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ లో భుట్టో పర్యటన నేపథ్యంలో సద్భావన నిర్ణయంలో (goodwill gesture) భాగంగా 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని నిర్ణయించింది.
As Bhutto visits India, Pakistan decides to release 600 Indian fishermen as goodwill gesture #news #dailyhunt https://t.co/0W54erZcqn
— Dailyhunt (@DailyhuntApp) May 6, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 06, 2023 09:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

