Smartphone Addiction: స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ చార్జింగ్ డౌన్ అయిపోతుంటే.. ఇండియన్స్ గుండెల్లో దడదడ.. అసలేంటీ విషయం??
తమ ఫోన్ లో బ్యాటరీ 20 శాతం కంటే తక్కువకు చేరితే, దేశంలో 72 శాతం కంటే ఎక్కువమంది ఆందోళనకు గురవుతున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఫోన్ లో బ్యాటరీ పూర్తిగా డౌన్ అయితే 65 శాతం మంది భావోద్వేకానికి గురవుతున్నట్టు వెల్లడైంది.
Newdelhi, May 6: నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ (Smart Phone) లేని వ్యక్తి లేడు. చేతిలో ఒక్క క్షణం ఫోన్ లేకపోయినా పొద్దుపోని పరిస్థితి. ఇప్పుడు అదే జాడ్యం ఇబ్బందులకు దారితీస్తున్నది. తమ ఫోన్ లో బ్యాటరీ (Phone Battery) 20 శాతం కంటే తక్కువకు చేరితే, దేశంలో 72 శాతం కంటే ఎక్కువమంది ఆందోళనకు గురవుతున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఫోన్ లో బ్యాటరీ పూర్తిగా డౌన్ అయితే 65 శాతం మంది భావోద్వేకానికి గురవుతున్నట్టు వెల్లడైంది.
About 72 per cent of smartphone users in India experience low battery anxiety at a battery level of 20 per cent or lower, while 65 per cent of smartphone users go through emotional discomfort in case of smartphone battery drainage
— IANS (@ians_india) May 5, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 06, 2023 08:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

