Fuel Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు, 8 రోజుల్లో ఏడు సార్లు పెరిగిన చమురు ధరలు, తాజాగా లీటర్ పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 76 పైసలు పెంచిన చమురు సంస్థలు
దేశ వ్యాప్తంగా గడిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చమురు ధరలు పెరిగాయి. ఇవాళ లీటర్ పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 76 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.61 కాగా, డీజిల్ ధర రూ. 99.83గా ఉంది.
- Read in
- తెలుగు
దేశ వ్యాప్తంగా గడిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చమురు ధరలు పెరిగాయి. ఇవాళ లీటర్ పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 76 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.61 కాగా, డీజిల్ ధర రూ. 99.83గా ఉంది. విజయవాడలో పెట్రోల్ రూ. 115.37, డీజిల్ రూ. 101.23గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.21, డీజిల్ ధర రూ. 91.47, ముంబైలో పెట్రోల్ రూ. 115.04, డీజిల్ రూ. 99.25, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.94, డీజిల్ ధర రూ. 96, కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ. 109.68, డీజిల్ ధర రూ. 94.62గా ఉంది.
ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలని, ఈ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్లో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు నిన్న డిమాండ్ చేశాయి. ధరల పెరుగుదలకు రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే కారణమన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చాయి.
7th upward fuel price revision in 8 days, dearer by Rs 5/litre now
Read @ANI Story | https://t.co/Ozj1yjK6WV#FuelPriceHike #FuelPrices #PetrolDieselPrice #PetrolDieselPriceHike pic.twitter.com/ZBmA3s1yKq
— ANI Digital (@ani_digital) March 29, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 29, 2022 10:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

