Raigad Landslide: మహారాష్ట్రలో విరిగిపడిన కొండచరియలు, 16కు పెరిగిన మృతుల సంఖ్య, 21 మందిని రక్షించిన అధికారులు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి (Maharashtra Landslides). రాయ్గడ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోగా 16 మంది మరణించారు. సుమారు 48 కుటుంబాలకు చెందిన వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఇర్షల్వాడి గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
- Read in
- తెలుగు
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి (Maharashtra Landslides). రాయ్గడ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోగా 16 మంది మరణించారు. సుమారు 48 కుటుంబాలకు చెందిన వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఇర్షల్వాడి గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
దీంతో ఇళ్లలో నిద్రిస్తున్న వారిలో 16 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. సుమారు 48 కుటుంబాలు నివసిస్తున్న ఇండ్లు కూలిపోయాయి. శిథిలాల నుంచి 12 మృతదేహాలను వెలికి తీశారు. రెస్క్యూకు చెందిన ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. సుమారు వందల మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. 21 మందిని అధికారులు రక్షించారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Here's ANI Tweet
Raigad landslide Update | Owning to heavy rainfall and the threat of further landslide in the dark, the rescue operation has been called off with consultation of Local Administration and will resume tomorrow morning. The final figure for today is 16 dead bodies recovered and 21…
— ANI (@ANI) July 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 20, 2023 06:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

