Rajouri Encounter: జమ్మూలో ఉగ్రవాదుల ఐఈడీ పేలుడు, చికిత్స పొందుతూ మరో ముగ్గురు జవాన్లు మృతి, మొత్తం 5కు పెరిగిన అమరులైన సైనికుల సంఖ్య
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాల (army personnel )పై పేలుడు (blast) పదార్థాన్ని ప్రయోగించారు. ఈ దాడిలో ఇప్పటికు ఇద్దరు జవాన్లు మృతి చెందగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5కి పెరిగింది.
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాల (army personnel )పై పేలుడు (blast) పదార్థాన్ని ప్రయోగించారు. ఈ దాడిలో ఇప్పటికు ఇద్దరు జవాన్లు మృతి చెందగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5కి పెరిగింది. సమీపంలోని అదనపు బృందాలను ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి మళ్లించామని ఆర్మీ తెలిపింది.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement