Venkaiah Naidu Gets Padma Vibhushan 2024: వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్‌ అవార్డు, ప్రజా వ్యవహారాల రంగంలో ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 22, 2024 సోమవారం నాడు ప్రజా వ్యవహారాల రంగంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్‌ను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మంత్రి సమక్షంలో రెండో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో హోం వ్యవహారాల శాఖా మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు.

Venkaiah Naidu Gets Padma Vibhushan 2024: వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్‌ అవార్డు, ప్రజా వ్యవహారాల రంగంలో ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
M Venkaiah Naidu Gets Padma Vibhushan 2024 Award: President Droupadi Murmu Confers Prestigious Award to Former Vice President in Field of Public Affairs (Watch Video)

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 22, 2024 సోమవారం నాడు ప్రజా వ్యవహారాల రంగంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్‌ను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మంత్రి సమక్షంలో రెండో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో హోం వ్యవహారాల శాఖా మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 22, 2024 07:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).