2024 భారతదేశం ఎన్నికలు: ‘కుతుబ్ మినార్’పై త్రివర్ణ పతాకం, పార్లమెంట్ భవనం.. ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం వినూత్న ప్రచారం
లోక్ సభ ఎన్నికలపై అవగాహన పెంచడానికి, ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం వినూత్న ప్రచారాన్ని చేపట్టింది.
Newdelhi, Apr 28: లోక్ సభ ఎన్నికలపై (Loksabha) అవగాహన పెంచడానికి, ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం (Election Commission) వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. ఢిల్లీలోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం ‘కుతుబ్ మినార్’పై త్రివర్ణ పతాకం, పార్లమెంట్ భవనం, ఎన్నికల సంఘం లోగోతోపాటు ఎన్నికలకు సంబంధించిన అంశాలను విద్యుత్తు వెలుగుల్లో ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Astrology: మార్చ్ 17 చంద్రుడు తన రాశి చక్రాన్ని మారుస్తున్నాడు దీనికి కారణంగా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి
Advertisement
Advertisement
Advertisement