2024 భారతదేశం ఎన్నికలు: ‘కుతుబ్‌ మినార్‌’పై త్రివర్ణ పతాకం, పార్లమెంట్‌ భవనం.. ఓటింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం వినూత్న ప్రచారం

లోక్‌ సభ ఎన్నికలపై అవగాహన పెంచడానికి, ఓటింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం వినూత్న ప్రచారాన్ని చేపట్టింది.

Qutub Minar Lights Up (Credits: X)

Newdelhi, Apr 28: లోక్‌ సభ ఎన్నికలపై (Loksabha) అవగాహన పెంచడానికి, ఓటింగ్‌ శాతం  పెంచడానికి ఎన్నికల సంఘం (Election Commission) వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. ఢిల్లీలోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం ‘కుతుబ్‌ మినార్‌’పై త్రివర్ణ పతాకం, పార్లమెంట్‌ భవనం, ఎన్నికల సంఘం లోగోతోపాటు ఎన్నికలకు సంబంధించిన అంశాలను విద్యుత్తు వెలుగుల్లో ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

2024 భారతదేశం ఎన్నికలు: ఏపీలో పెద్ద ఎత్తున నామినేష‌న్ల తిర‌స్క‌ర‌ణ‌, 175 స్థానాల్లో 2705 నామినేష‌న్ల‌కు ఆమోదం, తెలంగాణ‌లో 17 లోక్ సభ స్థానాల‌కు 625 నామినేష‌న్లకు ఈసీ ఓకే

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement