Birth to Five children: ఒకే కాన్పులో ఐదుగురు శిశువుల జననం.. ఝార్ఖండ్‌లోని రిమ్స్‌ ఆసుపత్రిలో ఘటన.. తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారన్న వైద్యులు

ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోగల రిమ్స్ ఆసుపత్రిలో తాజాగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది.

Birth to Five children: ఒకే కాన్పులో ఐదుగురు శిశువుల జననం.. ఝార్ఖండ్‌లోని రిమ్స్‌ ఆసుపత్రిలో ఘటన.. తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారన్న వైద్యులు
Born Baby (Credits: Twitter)

Ranchi, May 23: ఝార్ఖండ్‌ (Jharkhand) రాజధాని రాంచీ(Ranchi)లోగల రిమ్స్ ఆసుపత్రిలో (RIMS Hospital) తాజాగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు (Five Children) జన్మనిచ్చింది. అయితే, శిశువులు తక్కువ బరువు ఉండటంతో వారిని ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శిశువులు ఆరోగ్యంగానే ఉన్నారని, వారిని నిశితంగా పరిశీలించేందుకు ఎన్‌ఐసీయూలో పెట్టామని వైద్యులు తెలిపారు.

Rs. 2000 Note Withdrawn: నేటి నుంచి రూ. 2000 నోటు మార్పిడి షురూ.. 55 వేల బ్యాంక్‌ బ్రాంచీలు రెడీ.. రోజుకు ఎన్ని మార్చుకోవచ్చంటే??

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 23, 2023 09:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).