Delhi Liquor Scam: కవితకు మద్దతుగా ఢిల్లీ, హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలు.. బై బై మోదీ అంటూ హోర్డింగులు.. లిక్కర్ స్కామ్ లో ఈరోజు ఈడీ విచారణకు హాజరుకానున్న కవిత.. ఈడీ కార్యాలయం వద్ద భద్రత పెంపు
కవితకు మద్దతుగా ఢిల్లీలో హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. 'బై బై మోదీ' అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ హోర్డింగుల ఫోటోలు వైరల్ గా మారాయి.
Newdelhi, March 11: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో ఈరోజు ఉదయం 11 గంటలకు ఈడీ (ED) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita) హాజరుకానున్నారు. దేశ రాజధానిలోకి ఈడీ ప్రధాన కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. మరోవైపు కవితకు మద్దతుగా ఢిల్లీ, హైదరాబాద్ లో హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. 'బై బై మోదీ' అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ హోర్డింగుల ఫోటోలు వైరల్ గా మారాయి.
MLC #Kavitha akka will appear before the ED today in the Delhi Liquor Scam case, in the background, plexiglasses and hoardings are seen in #Delhi in support of @RaoKavitha akka saying #ByeByeModi
Former opposition party@KTRBRS @ysathishreddy pic.twitter.com/wbotQZJaDM
— NareshKTRS (@NareshKBRS) March 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 11, 2023 09:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

