హైదరాబాద్, కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్ పారిశ్రామిక ప్రాంతంలోని శక్తిపీఠం వద్ద ఉన్న హైటెక్ హైడ్రాలిక్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. భవనం మొత్తానికి అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. స్థానికులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  అర్థరాత్రి పెద్ద శబ్దంతో ఇంట్లో పేలిన సిలిండర్, 5 గురు కుటుంబ సభ్యులు మంటల్లో సజీవ దహనం, వీడియో ఇదిగో..

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)