Telangana Elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వదిలి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఎంతో దూరంలో లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్
2024 సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి కొద్దిరోజుల ముందు బీఆర్ఎస్ నేత కేటీ రామారావు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ చేశారు.
- Read in
- తెలుగు
2024 సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి కొద్దిరోజుల ముందు బీఆర్ఎస్ నేత కేటీ రామారావు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ చేశారు. "నేను ఒక నిర్దిష్టమైన ఆరోపణ చేసాను- రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉండడు. రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా దక్షిణాదిలోని మరో నాయకుడు కూడా కాంగ్రెస్ నుండి జంప్ చేసి బిజెపిలో చేరతారని జోస్యం చెప్పారు కేటీఆర్. తీహార్ జైలులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ, కేజ్రీవాల్లో కలిసి కవిత కుట్రలు చేశారని సీబీఐ ఆరోపణలు
Here's Video
#WATCH | BRS leader KT Rama Rao says, "Said this 15 times so far, Revanth Reddy has not even reacted even once, because he reacts to everything small thing on the planet...I have levelled a specific allegation- Revanth Reddy will not remain with the Congress. Let me go out and… pic.twitter.com/tQjDBH4WV1
— ANI (@ANI) April 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 11, 2024 05:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

