Free Bus Rides for Transgenders: ఢిల్లీలో ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం, సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్, వీడియో ఇదిగో..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. ఇప్పుడు లింగమార్పిడి కమ్యూనిటీ ప్రజలు ఢిల్లీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. త్వరలోనే మంత్రివర్గం ఆమోదించి అమలు చేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
Free Bus Rides for Transgenders: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు లింగమార్పిడి కమ్యూనిటీ ప్రజలు ఢిల్లీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. త్వరలోనే మంత్రివర్గం ఆమోదించి అమలు చేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల లింగ మార్పిడి సామాజికవర్గం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.
Here's Video
VIDEO | "Transgenders have always been ignored and none of the governments did anything for them. I am happy to announce that transgenders will get free ride on buses in Delhi. Just like women are not charged for bus ride, transgenders will be also be provided free bus travel in… pic.twitter.com/a7phJrpsx1
— Press Trust of India (@PTI_News) February 5, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 05, 2024 09:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

