UP Assembly Election Results 2022: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి అధికారం దిశగా బీజేపీ పయనం, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన యోగీ సర్కార్, వెనుకంజలో సమాజ్ వాదీ పార్టీ
ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి బీజేపీ అధికారం దిశగా పయనిస్తుంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ మొత్తం 221 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 403 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 202.
ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి బీజేపీ అధికారం దిశగా పయనిస్తుంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ మొత్తం 221 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 403 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 202. ఇప్పటికే ఈ ఫిగర్ ను బీజేపీ దాటేసింది. 221 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉండటంతో ఇక్కడ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడం దాదాపు ఖాయంగా కన్పిస్తుంది.
సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆరు స్థానాల్లోనూ, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లోనూ ముందంజలో ఉంది. రెండోసారి ఉత్తర్ ప్రదేశ్ ను బీజేపీ కైవనం చేసుకోవడం ఖాయంగా కన్పిస్తుంది. సమాజ్ వాదీ పార్టీ మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అయ్యేటట్లు ఉంది.
Tags
2022 election results
2022 election results live
assembly election result 2022
Assembly Election Results 2022
Election 2022
election result 2022
Elections 2022
Exit Poll 2022
exit poll up election 2022
Punjab Election 2022
result of up election 2022
UP Assembly Elections 2022
up assembly elections up election results
UP Election 2022
up election 2022 results live
up election result 2022
up election results
up election results live 2022
UP elections 2022
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Advertisement
Advertisement
Advertisement