Maharashtra Assembly Polls: ప్రశాంతంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్...ఓటేసిన సచిన్,దీపికా-రణవీర్ దంపతులు, అక్షయ్ కుమార్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుండే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఇక పలువురు ప్రముఖులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు సచిన్ టెండూల్కర్. అలాగే దీపికా-రణవీర్ దంపతులు, అక్షయ్ కుమార్ ఓటు హక్కు వినియోగంచుకున్నారు.

Maharashtra Assembly Polls Celebs Among Early Voters In Mumbai(X)

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుండే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఇక పలువురు ప్రముఖులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు సచిన్ టెండూల్కర్. అలాగే దీపికా-రణవీర్ దంపతులు, అక్షయ్ కుమార్ ఓటు హక్కు వినియోగంచుకున్నారు.  విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, 29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్..రెహమాన్ స్పందన ఇదే 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement