Maharashtra Assembly Polls: ప్రశాంతంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్...ఓటేసిన సచిన్,దీపికా-రణవీర్ దంపతులు, అక్షయ్ కుమార్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుండే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఇక పలువురు ప్రముఖులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు సచిన్ టెండూల్కర్. అలాగే దీపికా-రణవీర్ దంపతులు, అక్షయ్ కుమార్ ఓటు హక్కు వినియోగంచుకున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుండే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఇక పలువురు ప్రముఖులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు సచిన్ టెండూల్కర్. అలాగే దీపికా-రణవీర్ దంపతులు, అక్షయ్ కుమార్ ఓటు హక్కు వినియోగంచుకున్నారు. విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, 29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్..రెహమాన్ స్పందన ఇదే
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement