JEE Main 2024: జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువు పొడగింపు.. డిసెంబర్ 4 వరకు అవకాశం.. పూర్తి వివరాలు ఇవిగో!!
జేఈఈ మెయిన్ -1 దరఖాస్తుల గడువును డిసెంబర్ 4 వరకు పొడిగించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. తొలి విడత దరఖాస్తుల గడువు గురువారం ముగియగా, మరోసారి అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకొన్నది.
Hyderabad, Dec 1: జేఈఈ మెయిన్ -1 (JEE Main 2024) దరఖాస్తుల గడువును డిసెంబర్ 4 వరకు పొడిగించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ-NTA) తెలిపింది. తొలి విడత దరఖాస్తుల గడువు గురువారం ముగియగా, మరోసారి అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకొన్నది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవచ్చు. జేఈఈ మెయిన్ -1 పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ కు 8.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. తాజా గడువు పెంపుతో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరగనున్నది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Astrology: మార్చ్ 17 చంద్రుడు తన రాశి చక్రాన్ని మారుస్తున్నాడు దీనికి కారణంగా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి
Advertisement
Advertisement
Advertisement